పెన్షన్ లపై ఆంక్షలు పెట్టడం సరికాదు అవంతి

565చూసినవారు
భీమిలి స్థానిక ఎమ్మెల్యే అవంతి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద ప్రజలకు పథకాలు అందకుండా చంద్రబాబు నాయుడు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని వయో వృద్ధులకు సంబందించిన పెనేషన్ల ను వాలంటీర్లు ద్వారా ఇవ్వడం పై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్