పరిశ్రమల్లో భద్రతా చర్యలు తీసుకోవాలి : సిఐటియు

75చూసినవారు
పరిశ్రమల్లో భద్రతా చర్యలు తీసుకోవాలి : సిఐటియు
విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సిఐటియు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ .. ప్రైవేట్‌ పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్‌ జరిపి భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పరిశ్రమల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్