వ్యాలీ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం

85చూసినవారు
వ్యాలీ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం
విశాఖ వ్యాలీ పాఠశాలలో వైభవంగా తెలుగు భాష దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. నంది అవార్డుల గ్రహీత మీగడ రామలింగస్వామి వేదమంత్రాల నడుమ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరి ప్రభాకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధి పిల్లలు తయారుచేసిన సాంప్రదాయ పిండి వంటలను తిలకించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు తెలుగు భాష విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్