రైతులకు అవగాహన సదస్సు

85చూసినవారు
రైతులకు అవగాహన సదస్సు
కృషి విజ్ఞాన కేంద్రం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శనివారంనాడు కె కోటపాడు మండలం పాచిలవానిపాలెం గ్రామ రైతులకు అవగాహన సదస్సునిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వరి పొలంలో పాము పొడ తెగులు ఎక్కువగా గమనించడం జరిగింది అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్