ఉత్సాహంగా ఎడ్ల బళ్ల పోటీలు

83చూసినవారు
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెండిపొలం లో గురువారం ఆడారి తులసీరావు తీర్థం సందర్భంగా నిర్వహించిన ఎడ్లబళ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలను విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. 23 బళ్లు పాల్గొ న్నాయి. ఈ పోటీల్లో జై వీరాంజనేయ (దేవరాపల్లి) ఎడ్లబండి ప్రథమ బహుమతి (రూ. 30 వేలు) సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్