ఘనంగా అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం

579చూసినవారు
హరిపాలెంలోని హరిగిరి కొండపై శ్రీ విజయదుర్గ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి. యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ సుకుమార్ వర్మ తేజ, సర్పంచ్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్