అచ్చుతాపురం మండలంలో బుధవారం మధ్యాహ్నం తెలపాటి వర్షం కురిసింది. గత రెండు రోజులుగా వాతావరణం చల్లగా ఉండడంతో ఈ రోజు పూర్తిగా మబ్బులతో చీకటమై అయింది. మూడు గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. ఇరువాడ, చోడపల్లి, కొండకర్ల గ్రామ మెట్ట ప్రాంత రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. జీడిమామిడి తోటలకు మేలు చేస్తుందని రైతులు తెలపారు.