రేగుపాలెం వద్ద బోల్తా పడిన వాహనం

61చూసినవారు
యలమంచిలి మండలం రేగుపాలెం చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బొలెరో వాహనం బోల్తా పడింది. అరటికాయల లోడుతో రావులపాలెం నుంచి ఒడిశా రాష్ట్రం పూరి వెళుతున్న బొలెరో వాహనం బ్యాక్ వీల్ యాక్సిల్ విరిగిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్