వివిధ ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

53చూసినవారు
గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అచ్చుతాపురం మండలంలో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయలు, ప్రభుత్వ పాఠశాలలో మల్లవరం, అవసోమవారం అవరాజం, జాతీయ జెండాను ఆయా శాఖ అధికారులు ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో విజయలక్ష్మి, తహసిల్దార్ కార్యాలయంలో శ్రీనివాసరావు, పోలీస్ స్టేషన్లో సీఐ బుచ్చిరాజు, విద్యుత్ ఉప కేంద్రములో బి. కృష్ణ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్