పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్

63చూసినవారు
పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్
దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని సీఎం జగన్ అన్నారు. ఉరవకొండలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా నిధులను విడుదల చేసి బహిరంగ సభలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. 'ఎక్కడా లంచాలు ల్లేవ్‌.. వివక్షకు చోటు లేదు. వ్యత్యాసాలు ల్లేవ్‌. రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై సంతోష పడుతున్నా' అన్నారు.

సంబంధిత పోస్ట్