ప్రాణప్రతిష్ట వేళ.. ‘అల్లాహ్ హు అక్బర్’ అంటూ ముస్లిం మహిళ నినాదాలు (వీడియో)

28265చూసినవారు
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామనామం మార్మోగింది. భక్తులందరూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలోని శివప్పనాయక్ సర్కిల్ వద్ద రామ భక్తులు గుమిగూడారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తుండగా.. ఓ ముస్లిం మహిళ దుర్భాషలాడింది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆరోపించింది. ‘అల్లాహ్ హు అక్బర్’ అంటూ నినాదాలు చేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్