రామమందిరాన్ని సందర్శించిన ఓయో సీఈఓ

51చూసినవారు
రామమందిరాన్ని సందర్శించిన ఓయో సీఈఓ
ఓయో సీఈఓ రితేష్ అగర్వాల్ సోమవారం అయోధ్యలోని రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో తీసుకున్న ఫొటోలను తన X అకౌంట్లో షేర్ చేశారు. 'ఇక్కడ శక్తి అంటువ్యాధి. ఇది నిజంగా చారిత్రాత్మక క్షణం. వేలాది మంది భక్తులతో కలసి చరిత్ర సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్యాంశమని రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్