అయోధ్య రామాలయంపై పాక్ జెండా.. వ్యక్తి అరెస్ట్!

509652చూసినవారు
అయోధ్య రామాలయంపై పాక్ జెండా.. వ్యక్తి అరెస్ట్!
అయోధ్యలోని రామమందిరంపై పచ్చజెండా (ముస్లీంలు ఉపయోగించే జెండా) ఊపినట్లు ఉండే చిత్రాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో రామభక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామాలయ ఫొటోలను మార్ఫింగ్ చేసి బాబ్రీ మసీదు అని పోస్ట్ చేసిన కర్ణాటకలోని గదగ్ జిల్లాకు చెందిన తాజుద్దీన్ దఫేదార్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలయింది. విచారణలో తాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చూసి.. అనుకోకుండా షేర్ చేశానని చెప్పాడు.

సంబంధిత పోస్ట్