నరసాపురంలో కాన్వాయ్ పై పవన్ కళ్యాణ్ ర్యాలీ

1059చూసినవారు
నరసాపురం పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వర్ణాంధ్ర కళాశాల వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకి చేరుకొని అనంతరం అక్కడనుండి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ర్యాలీగా సభా ప్రాంగణానికి తరలి వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్