ప్రజలే మాకు దేవుళ్ళు- ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

58చూసినవారు
ప్రజలే మాకు దేవుళ్ళు- ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం భీమవరం పట్టణంలోని 22 , 23 , 25, 26, 27, 28 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే మాకు దేవుళ్ళని ప్రజాసేవలోనే తృప్తి ఉందని, 2019 లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్