వర్షపు నీటితో మునిగిన వైఎస్ఆర్ కాలనీ.. ఆందోళనలో కాలనీవాసులు

68చూసినవారు
మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామంలోని వైయస్సార్ కాలనీలో రహదారులు లేక గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో గృహాలు నిర్మించుకుంటేనే కానీ రోడ్లు వేయలేమని చెప్పారని ప్రస్తుత ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ కాలనీలో రహదారులు నిర్మించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్