సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

80చూసినవారు
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
విజయవాడ వరద నీటిలో మునిగిపోవడానికి చంద్రబాబు వైఫల్యమే కారణమని పాలకొల్లు జెడ్పీటీసీ నడపన గోవిందరాజుల నాయుడు విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలోనూ అధికార యంత్రాంగం తప్పిదం కనిపిస్తోందని కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్