పరకాల ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

54చూసినవారు
పరకాల ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
పోడూరు మండలంలోని కవిటంలో పరకాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పరకాల ట్రస్ట్ భవనం వద్ద, మహిళా సంఘం భవనం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పరకాల ట్రస్ట్ అధ్యక్షులు పరకాల సూర్య మోహన్ తెలిపారు. పరకాల ట్రస్ట్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్థానిక పాఠశాలల విద్యార్థులకు నోట్స్ బుక్స్ పెన్నులు అందజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్