ముదునూరులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

71చూసినవారు
ముదునూరులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అన్నారు. గురువారం పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి బూతులో 200 మంది సభ్యులకు తగ్గకుండా సభ్యత్వం చేయించాలన్నారు. బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్