రాష్ట్రంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ చాలా అభివృద్ధి చెందాలి

74చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ చాలా అభివృద్ధి చెందాలని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ కూడా చాలా ఎక్కువగా ఉందన్నారు. అలాగే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లకు టార్గెట్లో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కడికి అక్కడ అవసరం లేని టెస్టులు అన్ని చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్