భోజనాలకు జనాలు ఓట్లు వేయరు: RRR

4681చూసినవారు
ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు నామినేషన్ ప్రక్రియపై ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శివరామరాజు భారీగా నామినేషన్ వేశారని అయితే ఆయన ఏర్పాటు చేసిన భోజనాలకు జనాలు ఓట్లు వేయరని అన్నారు. అలాగే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు నేను కలిసి పని చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్