పెంటపాడు మండలం పెంటపాడుగ్రామంలో శనివారం చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలువేశారు. ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది,సచివాలయ సిబ్బంది,వలంటీర్లు పాల్గొన్నారు.నెలల వయసు పిల్లలు నుంచి యుక్త వయసు ఉన్న పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు వేశారు.