తూర్పుపాలెం లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం

74చూసినవారు
తూర్పుపాలెం లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం
పోడూరు మండలం తూర్పుపాలెం వైస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పేదల పాలిట దేవుడు రాజశేఖరరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేసారు. కార్యక్రమం లో రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావు, సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షుడు సీతారం, ఆచంట నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్