తల్లిదండ్రులను మోసం చేసిన కన్న కొడుకు

75చూసినవారు
తల్లిదండ్రులను మోసం చేసిన కన్న కొడుకు
భీమవరం నాచువారి సెంటర్ లోని డోకల నాగన్న, అప్పాయమ్మ దంపతులు కన్న కొడుకే మోసం చేసి నిలువ నీడ లేకుండా చేశాడంటూ వాపోతున్నారు. సెంటర్ లో వారికి ఉన్న సెంటున్నర స్థలంలో చిన్నపాక వేసుకుని ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ ఇంటి స్థలాన్ని చిన్న కుమారుడు సోమేశ్వరరావు బలవంతంగా రాయించుకుని వేరే వ్యక్తులకు అమ్మడంతో వారు ఖాళీ చేయించమని చెప్పడంతో బోరున వినిపిస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్