భీమవరంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

77చూసినవారు
భీమవరంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
ఉచిత ఇసుక స్కీం ను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం భీమవరంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసి అమలు చేయాలని, దోపిడీని అరికట్టాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్