విజయవాడ వరద బాధితుల కోసం భీమవరంలో ఆహారం

81చూసినవారు
విజయవాడలో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు భీమవరంలోని ఓ ప్రైవేట్ కాలేజీ, హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలోని సింగ్ నగర్, నున్న, పాయకాపురం తదితర ప్రాంతాల వరద ప్రాంతాల ప్రజలకు అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్