నామినేషన్ పత్రాలకు ఎమ్మెల్యే పూజలు

569చూసినవారు
భీమవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ వేసేందుకు బయలుదేరి ముందుగా పట్టణంలోని శ్రీ అశ్వద్ధ గణపతి స్వామి వారిని, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్