పెదవేగిలో తీవ్ర ఉద్రిక్తత

80చూసినవారు
పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో గురువారం రాత్రి చింతమనేని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలుగురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటే రాజకీయంగా ఎదుర్కోలేక అల్లరి మూకలను పంపించి దాడులు చేయడం ఏంటన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్