హైవే మరణాలు లేకుండా చూడాలి

50చూసినవారు
పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ నుంచి గుండుగొలను వరకు గల జాతీయ రహదారిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారని అధికారులకు వివరించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ. హైవే మరణాలు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు ఆర్డీవో ఖాజావలికి సూచించారు.

సంబంధిత పోస్ట్