పగో జిల్లా పద్మశాలి సంఘం మహిళ అధ్యక్షురాలుగా కాగిత సత్యవాణి

61చూసినవారు
పగో జిల్లా పద్మశాలి సంఘం మహిళ అధ్యక్షురాలుగా కాగిత సత్యవాణి
ఏలూరులో ఇటీవల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినట్లు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వానపల్లి నాగరాజు తెలిపారు. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పద్మశాలి సంఘం నూతన మహిళా అధ్యక్షురాలుగా పద్మ సోదరి నరసాపురం పట్టణానికి చెందిన కాగిత సత్యవాణిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు వానపల్లి నాగరాజు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్