ఏలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి

58చూసినవారు
ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరు సర్ సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల ఓటింగ్ లెక్కింపు కార్యక్రమం మరికాసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా అధికారి అంతరంగం ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అలాగే బూత్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్