బోట్లో వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కలెక్టర్, ఎస్పీ

554చూసినవారు
గోదావరి వరద కారణంగా పూర్తిగా వరద నీటిలో మునిగిన వేలేరుపాడు మండలం తిరుమలాపురం, నార్లవారం గ్రామాల ప్రజలను కలిసేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ బోట్లో వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు సరఫరా పై కలెక్టర్ ఆరా తీసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్