గోదావరి వరద కారణంగా పూర్తిగా వరద నీటిలో మునిగిన వేలేరుపాడు మండలం తిరుమలాపురం, నార్లవారం గ్రామాల ప్రజలను కలిసేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ బోట్లో వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు సరఫరా పై కలెక్టర్ ఆరా తీసారు.