ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన వివరాలు ఇవే..

82చూసినవారు
ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన వివరాలు ఇవే..
మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 21 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 22 మంగళవారం ఉదయం 10. గంటలకు అక్కడి నుంచి ఏలూరు కలెక్టరేట్‌కు చేరుకొని 10. 30కి జిల్లా అధికారులతో సమావేశమై 11. గంటలకు ఏలూరు నుంచి బయలుదేరి 12కి ఉంగుటూరు ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్