హెల్పర్ అసిస్టెంట్ కు సన్మానం

889చూసినవారు
హెల్పర్ అసిస్టెంట్ కు సన్మానం
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇచ్చిన గ్రామ సచివాలయం ఉద్యోగి హెల్పర్ అసిస్టెంట్ ఆయిషా జన్మదిన సందర్భంగా ఆవిడ చేసిన సేవలను గుర్తించిన గ్రామ సర్పంచ్ శ్రీహరి రావు, ఎంపీటీసీ అభ్యర్థి బజారియ గ్రామ సచివాలయంలో మంగళవారం సిబ్బంది అందరి మధ్య కేక్ కట్ చేసి సన్మానం చేయడం జరిగింది. గ్రామంలో చాలా మంది ప్రజలు రేషన్ కార్డ్ పెన్షన్ ఇతర ఇతర సమస్యలపై సచివాలయానికి వెళ్ళిన వారిని గౌరవంతో వారిని కూర్చో కూర్చో అని చెప్పి వారి సమస్యను ఆవిడి పరిధిలో ఉంటే వెంటనే చేసి పంపించడం, అలాగే మండల స్థాయి అయితే దానికి సంబంధించిన అధికారికి తెలియజేయడం, అలాగే గ్రామంలో ఉన్న నాయకులకు తెలియజేయడం, జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగానికి గ్రామ ప్రజలకు నవరత్నాల పథకాలు అందరికీ అందేలా అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిరుదు గడ్డ బజారియా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాజేంద్ర, సానం భాను ప్రకాష్, అమర్, గ్రామ సెక్రటరీ మౌనిక, డిజిటల్ అసిస్టెంట్ ప్రభాకర్, మహిళా కానిస్టేబుల్, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్