ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి అభ్యర్థి మద్దిపాటి

570చూసినవారు
క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైన పండుగ ఈస్టర్ అని గోపాలపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఆదివారంనాడు దేవరపల్లి మండలం ఎర్నగూడెం క్రైస్ట్ చర్చిలో జరిగిన ఈస్టర్ వేడుకలు లో ఆయన పాల్గొని క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్