వరద నీటితో నీట మునిగిన నర్సాపురం ఇసుక ర్యాంపు

69చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం గోదావరికి అధికంగా వరద నీరు రావడంతో నరసాపురం ఇసుక ర్యాంపు పూర్తిగా నీట మునిగింది. గత ఐదు రోజులుగా ఎగువ కురిసిన భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరగడంతో ఇసుక రేవులని లాంచీలు పడవలు బోట్లు మునిగిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్