గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలి: గుడాల సాయి బాలాజీ

590చూసినవారు
ఎన్నికల ఫీవర్ జోరు అందుకుంది. శనివారం పాలకొల్లు యాళ్ళవాని గరువులో ఉన్న, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఆటోలను పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) తనయుడు, గుడాల సాయి బాలాజీ జెండా ఊపి స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి బాలాజీ మాట్లాడుతూ వైసిపి కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా, సమైక్యంగా పనిచేయాలని పార్టీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్