అభయాంజనేయుడిని దర్శించుకున్న నిమ్మల

53చూసినవారు
పాలకొల్లు మండలంలోని నందమూరి గరువులో ఉన్న ఆంజనేయ స్వామి వారిని మంగళవారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్