పాలకొల్లు: ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజుకు సన్మానం చేసిన మంత్రి

54చూసినవారు
ఇటీవల ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ఆదివారం పాలకొల్లు పట్టణంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరై రామరాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంగర రామ్మోహన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్