రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ఈవోగా శ్రీనివాస్

65చూసినవారు
పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ మెండే నరసింహ స్వామి భీమవరం మావుళ్ళమ్మ అమ్మ వారి దేవస్థానానికి బదిలీ అయ్యారు. అలాగే మావుళ్ళమ్మ ఆలయం సూపరింటెండెంట్ పి. వి. శ్రీనివాసరావు పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్