పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు

2259చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం స్థానిక మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్