మృతదేహంతో రహదారిపై ధర్నా

5581చూసినవారు
కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెం అడ్డరోడ్డు వద్ద రహదారిపై మృతదేహంతో శనివారం బంధువులు ఆందోళన చేపట్టారు. ఆ గ్రామంలో పాపమ్మ మృతికి కారకులైన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎవరైనా కొట్టి చంపారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా పోలీసులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. రహదారిపై ధర్నా కారణంగా అటు ఇటు సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్