గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్

123556చూసినవారు
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాటశాలలో ఆదివారం రాత్రి సుమారు 22 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతుండగా వైద్యాధికారులతో విద్యార్థులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించగాఆదివారం తిన్న చికెన్ వలన ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్