ప్రకృతి నర్సరీను సందర్శించిన ఎమ్మెల్యే

63చూసినవారు
ఏలూరు జిల్లా కొయ్యల గూడెం మండలం నరసన్న పాలెం గ్రామంలో ఉన్న ప్రకృతి నర్సరీను శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమానికి తరలించడానికి సిద్ధంగా ఉంచిన మొక్కల వాహనాలను జండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్