ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ వినియోగించాలి

68చూసినవారు
ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ వినియోగించాలి
ద్విచక్ర వాహనదారులు ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ వినియోగించాలని తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం పట్టణం శ్రీకృష్ణదేవరాయలు సెంటర్లో విజిబుల్ పోలీసింగ్, హెల్మెట్ వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. ట్రాఫిక్ ఎస్సై కొండలరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్