పెంటపాడులో జనసేన పల్లె పోరు కార్యక్రమం

60చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం బిజెపి జనసేన కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పెంటపాడులో పల్లె పోరు కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే కూటమిని ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్