అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది

82చూసినవారు
అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి. లక్ష్మణరావు అన్నారు.మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం ఒకటి, రెండు వార్డులలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాన్ని పరిశీలించి, అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజలందరూ ఆరోగ్య నియమాలు పాటించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. హెల్త్ సెక్రటరీలు జయ మేరీ,లలిత,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్