తాడేపల్లిగూడెం మండలంలో ట్రాన్స్ఫర్మర్ ల చోరీ.

76చూసినవారు
తాడేపల్లిగూడెం మండలంలో నిలడ్రిపురం, కడియద్ద గ్రామాల్లో గత మూడురోజులుగా ట్రాన్స్ఫార్మర్ల భారీగా చోరీకి గురవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం. చేస్తున్నారు. ఏమేరకు తాడేపల్లిగుడెం రూరల్ పోలీస్స్టేషన్లో గత మూడురోజుల నుంచి పలువురు రైతులు అనేక ఫిర్యాదులు జేశారు. అలాగే నీలాద్రిపురం సబ్ స్టేషన్ లోనూ విద్యుత్ శాఖ అధికారులకు ఈ ఫిర్యాదులను ఆయా గ్రామాల రైతులకు శుక్రవారం రాత్రి అందజేశారు.

సంబంధిత పోస్ట్