పాఠశాల గ్రౌండ్ ను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే బొలిశెట్టి

70చూసినవారు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ ను రూ. 6 లక్షలతో పాటు దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం తేతలి సత్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్. వి సత్యనారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్