శవాల మీద వ్యాపారం చేసే పార్టీ వైసీపీ పార్టీ

53చూసినవారు
పెంటపాడు గ్రామంలో 5వ రోజు జనసేన పల్లెపోరు కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపి ఇంచార్జ్ వలవల బాబ్జి గురువారం పాల్గొన్నారు. అనంతరం బొలిశెట్టి మాట్లాడుతూ. పెన్షన్లు పంపిణీ విషయంలో వృద్ధులు చనిపోతే సవాలమీద వ్యాపారం చేసే ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్ చార్జ్ ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్